Monday, January 7, 2008

 

కవితోత్సవం

నా యవ్వనాన్ని ఇక్కడే ఆరబోసుకున్నాను
నా సృజనాత్మకతను ఇక్కడే పారబోసుకున్నాను
ఈ నేలంటే నా ప్రాణం
ఈ నేలంటే పునాది
ఎన్నో కలలు కన్నాను ఆ కలల రూపమే ఈ అపరంజి ఫైన్ ఆర్ట్స్
కవితోత్సవం 12 నవంబరు 2005న హోటల్ మధులత, ఏలూరు నందు జరిగింది.
ముఖ్య అథిది : ఫాదర్ మోజెస్
ముఖ్య అథిది : డాక్టర్ అద్దేపల్లి రామ్మోహనరావు (ప్రముఖ కవి, విమర్సకుదు)
డాక్టర్ యం. వి. ప్రసాద్ (శాస్త్రవేత్త, ఆయిల్ ఫాం, పెదవేగి, ఏలూరు) మరియు
లంక వెంకటేశ్వర్లు, సబ్ రిజిస్ట్రార్
సాంఘిక కార్య కర్త్త ఆనందరావు పాల్గొన్నారు యువతకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలనె వుద్దేశంతో పాల్గొన్న ప్రతి వక్కరికి ప్రోత్సాహ పత్రము ఇవ్వడమైనది.
ఆహ్వాన పలుకులతో జాన్ హైడ్ కనుమూరి

వేదికపై జాన్ హైడ్, యం.వి.ప్రాసాద్, ఫాదర్ మోజెస్, అద్దేపల్లి, లంకా వెంకటెస్వర్లు, ఆనందరావు

ప్రార్థనా గీతాన్ని ఆలపిస్తున్న జిలియన్ లీనా

యువత దృక్పథాల గురించి మాట్లాడుతూ డా ప్రసాద్

Labels:


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]